లక్ష్యం చేరుకోవడంలో విఫలమైన బీజేపీ

73చూసినవారు
లక్ష్యం చేరుకోవడంలో విఫలమైన బీజేపీ
‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదంతో లోక్‌సభ ఎన్నికల కదనరంగంలోకి దిగిన బీజేపీ.. ఆ లక్ష్యం చేరుకోవడంలో విఫలమయ్యింది. సొంతంగా కనీస మెజారిటీ మార్కును అందుకోలేకపోయింది. ఒక వర్గాన్ని ఆకర్షించి వారి ఓట్లు గంపగుత్తగా రాబట్టేందుకు స్థాయి దిగజారి చేసిన ఎన్నికల ప్రచారం కారణాలుగా చెబుతున్నారు. ఇక తీవ్రరూపం దాల్చిన నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్భణం, ఫిరాయింపులకు ప్రోత్సాహం వంటివి బీజేపీని దెబ్బతీశాయి.

సంబంధిత పోస్ట్