100 మంది గుంపుగా వచ్చి RTC బస్సుపై దాడి

85చూసినవారు
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి-హైదరాబాద్ హైవేపై టెన్సన్ వాతావరణం నెలకొంది. కందుకూరు గేటు సమీపంలో కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై సుమారు100 మంది బైకర్లు దాడికి దిగారు. కత్తులతో బస్సు అద్దాలు పగులగొట్టారు. ఆ సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే స్థానికులు100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి రావడంతో బైకర్లు గమనించి రూటు మార్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్