ప్రశాంత్ కిశోర్‌ మాట మార్చారు: జగన్

44498చూసినవారు
ప్రశాంత్ కిశోర్‌ మాట మార్చారు: జగన్
రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్‌ ఇప్పుడు మాట మార్చారని సీఎం జగన్ అన్నారు. ఈసారి వైసీపీకి అధికారం రాదని పీకే ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో అందరూ షాకయ్యేలా జూన్ 4న ఫలితాలు వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల నేతలు ఏపీనే చూస్తారన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఐప్యాక్ ఎంతో సాయపడిందని, ఐప్యాక్ సూచనలను గత ఐదేళ్ల పాలనలోనూ అమలు చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్