క్షణం ఆలస్యమైతే ప్రాణాలు పోయేవి.. షాకింగ్ వీడియో

73చూసినవారు
రైల్వే ట్రాక్‌ దాటే క్రమంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇదే కోవకు చెందిన ఓ వీడియో వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ ఒక చిన్నారి, మరో అమ్మాయితో కలిసి స్కూటీపై వెళ్తూ రైల్వే ట్రాక్‌ దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. ట్రాక్‌ మధ్యలోకి రాగానే స్కూటీ పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. ఇంతలో రైలు వేగంగా దూసుకొచ్చింది. దానిని గమనించి వారు క్షణాల్లో ట్రాక్‌ కు దూరంగా వెళ్ళి ప్రాణాలు రక్షించుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్