తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సెక్యూరిటీ గార్డు

69చూసినవారు
తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సెక్యూరిటీ గార్డు
తమిళనాడులోని IAFలో సెక్యూరిటీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన సర్వీస్ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మైలాడుతురై జిల్లా ముట్టపుదుపేట్‌కు చెందిన కాళిదాస్ (55)గా గుర్తించారు. అతనికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటన జూలై 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. కాళిదాస్ వాచ్ టవర్‌లలో ఒకదానిలో విధులు నిర్వహిస్తుండగా, అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్