ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఎంపికైన వారు ఎవరు?

82చూసినవారు
ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఎంపికైన వారు ఎవరు?
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతుల ప్రకటన సోమవారం (అక్టోబ‌ర్ 7) నుండి మొదలైంది. ఈ ఏడాది వైద్యశాస్త్రంలో అసాధారణ పరిశోధనకు గాను ఇద్దరు అమెరికన్ డాక్టర్లకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కూన్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకు, అలాగే ట్రాన్స్ క్రిప్షన్ తర్వాత జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో దాని పాత్రపై దృష్టి సారించినందుకు వీరికి ఈ పురస్కారం వరించింది.

సంబంధిత పోస్ట్