ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కుమార్తె మరణం

63చూసినవారు
ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కుమార్తె మరణం
ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ ఇంట తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అతని కుమార్తె కమల్‌నయన్‌ బజాజ్ హాల్ అండ్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ సునైనా కేజ్రీవాల్(53) మరణించారు. గత మూడేళ్ల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ ముంబైలో మరణించారు. సునైనా భర్త కేదారా క్యాపిటల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్ట్‌నర్‌ మనీష్ కేజ్రీవాల్. ఈమెకు ఆర్యమాన్, నిర్వాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్