ఢిల్లీకి బయలుదేరిన రేవంత్, ఉత్తమ్

1056చూసినవారు
ఢిల్లీకి బయలుదేరిన రేవంత్, ఉత్తమ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. గురువారం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానంతో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్