ఉద్యోగం ఇప్పిస్తానని.. మహిళపై అత్యాచారం

585చూసినవారు
ఉద్యోగం ఇప్పిస్తానని.. మహిళపై అత్యాచారం
ముంబైలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ప్రముఖ టాక్ షో-ది కపిల్ శర్మ షోలో ఉద్యోగం ఇప్పిస్తాననే నెపంతో ముంబైలో 26 ఏళ్ల మహిళపై ఆనంద్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆడిషన్ కోసం ఆమెను నలసోపరాలోని తన ఇంటికి పిలిచి.. బలవంతంగా అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్, బాధిత మహిళ కొద్ది రోజుల క్రితం ఆన్‌లైన్‌ పరిచయంతో కలిసినట్లు తెలుస్తోంది. మహిళ ఫిర్యాదు మేరకు ఆనంద్ సింగ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్