ప్రేమను తిరస్కరించాడని 3 నెలల పసికందును చంపిన యువతి

83చూసినవారు
ప్రేమను తిరస్కరించాడని 3 నెలల పసికందును చంపిన యువతి
కర్ణాటకలోని యాదగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదని పదహారేళ్ల యువతి ప్రియుడి మేనకోడలైన మూడు నెలల పసిపాపను బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన జూలై 6న జరిగింది. యువతికి పాప మేనమామ యల్లప్ప అంటే ఇష్టం. అయితే.. ఆమె ఎప్పుడు ప్రపోజ్ చేసిన యల్లప్ప ఆమె ప్రేమను తిరస్కరించేవాడు. యల్లప్పపై కోపం పెంచుకున్న యువతి అతడిపై పగ తీర్చుకునేందుకే పాపను బావిలో పడేసి చంపేసింది.

సంబంధిత పోస్ట్