భారత జట్టులోకి అభిమన్యు

74చూసినవారు
భారత జట్టులోకి అభిమన్యు
ఉత్తరాఖండ్ సీనియర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. నవంబర్‌ రెండోవారం నుంచి మొదలుకానున్న
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీకి ఆయనను సెలక్ట్ చేశారు. 29 ఏళ్ల అభిమన్యు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొట్టారు. దులీప్ ట్రోఫీలో 2, ఇరానీ కప్లో 1, రంజీలో 1 చొప్పున వరుసగా 4 సెంచరీలు బాదారు. ఓవరాల్‌గా 12 వేలకుపైగా రన్స్ సాధించారు. ఇందులో 37 సెంచరీలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్