'నేను చూసే సరికే కోల్‌కతా వైద్యురాలు చనిపోయి ఉంది' అని చెప్పిన నిందితుడు సంజయ్ రాయ్

64చూసినవారు
'నేను చూసే సరికే కోల్‌కతా వైద్యురాలు చనిపోయి ఉంది' అని చెప్పిన నిందితుడు సంజయ్ రాయ్
తాను ఆస్పత్రి సెమినార్ హాల్ కు వెళ్లి చూసే సరికి బాధితురాలు చనిపోయి ఉందని కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ లో చెప్పాడని వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ పరీక్ష సమయంలో అతను నిర్భయంగా ఆత్రుతగా కనిపించాడని నివేదికలు తెలిపాయి. కాగా, తాను నిర్దోషి అని, తనను కావాలనే ఇరికించారని అతను ఇటీవల చెప్పుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్