రాజకీయాల్లోకి నటుడు షియాజీ షిండే ఎంట్రీ

51చూసినవారు
రాజకీయాల్లోకి నటుడు షియాజీ షిండే ఎంట్రీ
ప్రముఖ నటుడు షియాజీ షిండే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శుక్రవారం ముంబైలో అజిత్ పవార్ సమక్షంలో ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు సమాచారం. కాగా, షియాజీ షిండే తెలుగులో పలు సినిమాల్లో నటించారు. ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా కలిశారు.

సంబంధిత పోస్ట్