‘లడ్డూలలో జంతువుల నూనెలు కలపడం దుర్మార్గం’ (Video)

77చూసినవారు
తిరుమల లడ్డూలలో వివిధ రకాల జంతువుల నూనెలు కలపడం దుర్మార్గమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. జగన్ ఒక పాపిష్టి సీఎం అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాజీ సీఎం జగన్ వ్యవహరించారని ఆయన ఆగ్రహించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రస్తుత సీఎం చంద్రబాబు, కేంద్ర హోమంత్రి అమిత్ షాని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్