శివాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే చే భూమి పూజ

1567చూసినవారు
శివాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే చే భూమి పూజ
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి లో పెనుగంగా నది ఒడ్డున నిర్మించనున్న శివాలయం నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేయనున్నారు. గ్రామస్తుల సహకారంతో గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అద్భుత ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించానున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు కుటుంబ సమేతంగా ఈ శోభా యాత్రలో పాల్గొని విజయవంతం చేయగలరని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్