హోటల్స్ లలో పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు

65చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్ లలో పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను హోటల్స్ లో వాడుతుండగా అధికారుల చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సిలిండర్ లను సీజ్ చేసిన అధికారులు గోదాములకు తరలించారు. కమర్షియల్ సిలిండర్లను వాడకుండా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్న హోటళ్లకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్