ప్రజాపాలన ముందుకు సాగాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యాలి

77చూసినవారు
ప్రజాపాలన ముందుకు సాగాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యాలి
ప్రజా పాలన కొనసాగాలంటే ప్రజలకు సంక్షేమ ఫలాలు పొందాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి ఆత్రం సుగుణను గెలిపించాలని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సోమవారం బేల మండలంలోని కరోని కే గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఆరు గ్యారెంటీల కరపత్రాలను ప్రజలకు అందజేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్