ప్రజలు వైసీపీని పూర్తిగా తిరస్కరిస్తారు: మోదీ

67చూసినవారు
ప్రజలు వైసీపీని పూర్తిగా తిరస్కరిస్తారు: మోదీ
చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో నంబ‌ర్ వ‌న్‌గా ఉండేద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. "వైసీపీ స‌ర్కార్‌ ఏపీ అభివృద్ధిని తిరోగమనం పట్టించింది. ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారు. జగన్ ఐదేళ్ల హయంలో పాలన పట్టాలు తప్పింది. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. జ‌గన్ పాలనలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100 శాతం." అని మోదీ ధ్వ‌జ‌మెత్తారు.

సంబంధిత పోస్ట్