బాజీరావు సప్తహ వేడుకల్లో పాల్గొన్న జడ్పీ మాజీ చైర్పర్సన్

70చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం గూడ గ్రామంలో జరుగుతున్న బాజీరావ్ బాబా సప్తాహా వేడుకల్లో జడ్పి మాజీ చైర్పర్సన్ సహాసిని రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర లోని చంద్రపూర్ నుండి విచ్చేసిన సంత్ శ్రీశ్రీశ్రీ చైతన్య మహారాజ్ ను ఆమె సోమవారం కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గ్రామంలో చేపట్టిన పల్లకి ఊరేగింపులో ఆమె పాల్గొన్నారు. ఆధ్యాత్మిక తోనే ప్రశాంతత లభిస్తుందని సుహాసిని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్