ఆదిలాబాద్ బీజేపీలో ముసలం

18976చూసినవారు
ఆదిలాబాద్ బీజేపీలో ముసలం
తెలంగాణ బీజేపీలో ముసలం మొదలైంది. మాజీ ఎంపీ నగేష్ చేరికను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంపై తేల్చుకునేందుకు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపు, పలువురు బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌ను కలిసి ఆయన ఇచ్చే సమాధానాన్ని భట్టి తమ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోనున్నట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్