సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలభిషేకం

50చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఆ పార్టీ కౌన్సిలర్ జహీర్ రంజాని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీల ప్రాధాన్యత కల్పిస్తూ నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తూ శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి కాంగ్రెస్ మైనార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్