ముచ్చటగా మూడోసారి దొంగతనం

73చూసినవారు
ఆదిలాబాద్ పట్టణంలోని గ్రీన్ బకెట్ బిర్యానీ హోటల్ లో ముచ్చటగా మూడోసారి దొంగతనం జరిగింది. ఇదివరకే రెండుసార్లు దొంగతనం జరగక, తాజాగా సోమవారం తెల్లవారుజామున హోటల్ లోకి చొరబడిన చిన్న పిల్లలు దొంగతనానికి పాల్పడ్డారు. కౌంటర్ లోని 8 వేల నగదు తోపాటు సెల్ఫోన్ ని దొంగలించుకుని పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్