కార్మికులకు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలి: ఏఐటియుసి

85చూసినవారు
చలి చాలని వేతనాలతో పనిచేస్తున్న రిమ్స్ కార్మికుల కష్టార్జితాన్ని దోచుకుంటున్న సంబంధిత కాంట్రాక్టర్ చట్టరీత్యా చర్యలు తీసుకోవలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ స్పందించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ప్రధాన ద్వారం ఎదుట తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మే శిబిరంలో ఆయన మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్