రామనవమి సందర్భంగా యువకుల ర్యాలీ

571చూసినవారు
శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యువజన నాయకులు గణేష్ నాయుడు ఆధ్వర్యంలో యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రవీంద్ర నగర్ నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా గణేష్ నాయుడు మాట్లాడుతూ అయోధ్య లో శ్రీ బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత వచ్చిన ఈ శ్రీరామనవమికి చాలా ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. ర్యాలీలో రాకేష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్