ఎన్నిసార్లు పిర్యాదు చేసిన స్పందించని ఆర్డీఓ

20248చూసినవారు
ఎన్నిసార్లు పిర్యాదు చేసిన స్పందించని ఆర్డీఓ
ఎన్నిసార్లు పిర్యాదు చేసిన స్పందించని ఆర్డీఓ అని రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు దుర్గం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కావాలని ఉద్ద్యేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చిన రెబ్బెన తహసీల్దార్ కార్యాలయానికి చెందిన ప్రజా సమాచార అధికారిపై ఆర్టీఐ చట్టం సెక్షన్ 19(1) కింద జిల్లా కలెక్టరేట్ లో బాధితుడు పిర్యాదు చేసానని వాపోయారు.18

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్