జీవితంపై విరక్తితో యువకుడు బావిలో దూకి ఆత్మహత్య

22304చూసినవారు
జీవితంపై విరక్తితో యువకుడు బావిలో దూకి ఆత్మహత్య
జీవితంపై విరక్తి చెంది తాండూర్ మండలం వాల్మీకి నగర్ కు చెందిన అబ్బర్ల రాజ్ కుమార్ (20) చెరువులో దూకి బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తాండూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. రాజ్ కుమార్ తల్లి దేవక్క 4 సంవత్సరాల క్రితం మృతి చెందగా, తండ్రి తొమ్మిది నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో మానసికంగా కృంగిపోయి మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్