కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నాయకులు

74చూసినవారు
కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నాయకులు
గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ పార్టీ మండల మాజీ ఉపాధ్యక్షులు తరుణ్ గిత్తే ఎమ్మెల్సీ రాములు నాయక్ సమక్షంలో మంగళవారం ఇచ్చోడా మండల కేంద్రంలో నిర్వహించిన బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో అయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాములు నాయక్ ఆ పార్టీ ఖండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్