ఓటరు జాబితాపై రాజకీయ పార్టీ నేతల అభిప్రాయాలు సేకరణ

59చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం తలమడుగు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీవో శేఖర్ తో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొనగా వారి అభిప్రాయాలను అధికారులు నమోదు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్