రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

15009చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చెన్నూరు మండలం కిష్టంపేట సమీపంలోని 63వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కిష్టంపేటలోని ఎస్సీకాలనీకి చెందిన మిద్దెపాక సమ్మయ్య ద్విచక్ర వాహనంతో జాతీయ రహదారి ఎక్కుతుండగా మంచిర్యాల వైపు నుంచి చెన్నూరుకు వెళ్తున్న టిప్పరు ఢీకొట్టింది. దీంతో సమ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలిసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్