నేడు బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం

68చూసినవారు
నేడు బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం
జన్నారం మండలంలోని మెట్ పల్లి గ్రామంలో బీసీ కుల గణన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు బిసి కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి బీసీ సంఘం అనుబంధ సంఘం నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్