భైంసా: డీజే నిర్వాహకులపై కేసులు నమోదు

52చూసినవారు
భైంసా: డీజే నిర్వాహకులపై కేసులు నమోదు
భైంసా మండలం కామోల్ గ్రామంలో డీజే నిర్వహకులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ సోమవారం తెలిపారు. దుర్గా దేవి నిమజ్జనం శోభయాత్రలో నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి సౌండ్ బాక్స్ లు పెట్టిన రెడ్డి యూత్, శివసేన యూత్ సభ్యులపై, మహారాష్ట్రకు చెందిన డీజే యజమాని అనికేత్ సురన్ పై సైతం కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డీజేలకు అనుమతి లేదని డీజేలు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్