మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి

81చూసినవారు
మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి
ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలో జిల్లా ఆదివాసి మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్డీవోకు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమయ్య మాట్లాడుతూ, ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని, బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతం అయిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్