స్వర్ణ ప్రాజెక్టు గేటు ఎత్తివేత

71చూసినవారు
సారంగపూర్ మండలంతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకి స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుందని మంగళవారం రాత్రి అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1, 183 అడుగులు (1. 484 టీఎంసీలు) కాగా, ప్రాజెక్టులోకి 2వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, దీంతో 1 గేటు ఎత్తి 1, 885 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్