ఇథనాల్ పరిశ్రమపై అధికారులు, పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం

74చూసినవారు
ఇథనాల్ పరిశ్రమపై అధికారులు, పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం
ఇథనాల్ పరిశ్రమ వలన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఇథనాల్ పరిశ్రమపై అధికారులు, పరిశ్రమ ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇథనాల్ పరిశ్రమ వలన రైతులకు, పర్యావరణానికి సమస్యలు తలెత్తకుండా శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్