నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి: ఎస్పీ

69చూసినవారు
నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి: ఎస్పీ
రానున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మంగళవారం నిర్మల్ పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నేర విచారణ మరింత సమర్థవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. రానున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరిగేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్