మహారాష్ట్రలో కుదిరిన కూటమి సీట్ల సర్దుబాటు

51చూసినవారు
మహారాష్ట్రలో కుదిరిన కూటమి సీట్ల సర్దుబాటు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదిరింది. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకి చెందిన శివసేన పార్టీకి 21 సీట్లు కేటాయించారు. ఇక కాంగ్రెస్ పార్టీ 17 సీట్లలో పోటీ చేయనుంది. అలాగే శరద్‌ పవార్ సారథ్యంలోని నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10 సీట్లలో పోటీ చేస్తోంది. సంగ్లీలో తిరిగి శివసేన (యూబీటీ) పోటీ చేస్తుంది. బీవండిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ.. తన పార్టీ అభ్యర్థిని నిలుపుతోంది.

సంబంధిత పోస్ట్