అక్షర సేనాని దాశరథి కృష్ణమాచార్య

55చూసినవారు
అక్షర సేనాని దాశరథి కృష్ణమాచార్య
తెలంగాణ ప్రజల కన్నీళ్లనే ‘అగ్నిధార’గా మలిచి.. తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించి.. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్వంగా ప్రకటించి.. ఇప్పటికీ ఎందరికో ప్రేరణనందిస్తున్న కవి సార్వభౌముడు దాశరథి కృష్ణమాచార్య. ఎన్నో పద్యాలు, గేయాలు, కథలు, నాటికలు, కవితలు, నవలలు రచించి సాహితీ రంగంలో చెరగని ముద్రవేసుకున్నారు. నేడు ఆయన జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలు దాశరథిని యాది చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్