సీఎం రేవంత్ రెడ్డితో పాటు, మరో నలుగురిపై కేసు పెట్టిన బీజేపీ

62చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డితో పాటు, మరో నలుగురిపై కేసు పెట్టిన బీజేపీ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందిన మరో నలుగురు నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. ఎడిట్ చేసిన వీడియోలో SC, ST, OBCల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లుగా ఉందని బీజేపీ ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సెక్షన్ 153 కింద కేసు నమోదు చేశారు. అలాగే IPC 153A, 465, 469, 171G, IT చట్టంలోని సెక్షన్ 66C కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్