జమ్మూకాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై అమిత్ షా సమీక్ష

64చూసినవారు
జమ్మూకాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై అమిత్ షా సమీక్ష
జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఇక జూన్ 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లకు ఆస్కారం ఉందని.. ఈ నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్