వీధి కుక్కల దాడిలో 8 నెలల చిన్నారి మృతి

143178చూసినవారు
వీధి కుక్కల దాడిలో 8 నెలల చిన్నారి మృతి
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్‌లో అమానవీయ ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో 8 నెలల చిన్నారి మృతి చెందింది. రాత్రి చిన్నారిని ఓ మహిళ చేనులో వదిలేసి వెళ్ళింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితురాలైన తల్లి గంగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్