తెలంగాణలోని మంచిర్యాల జిల్లా భీమిన
ి మండలం
కేస్లాపూర్లో అమానవీయ ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో 8 నెలల చిన్నారి మృతి చెందింది. రాత్రి చిన్నారిని ఓ మహిళ చేనులో వదిలేసి వెళ్ళింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితురాలైన తల్లి గంగను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.