ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్

69చూసినవారు
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్
ఇంటర్ విద్యార్థులకు త్రైమాసిక పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి 21 వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్