దేశా రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం

84చూసినవారు
దేశా రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం
ఢిల్లీలోని నరైనాలోని కార్ షోరూమ్‌లో కాల్పులు కలకలం రేపాయి. ‘భౌ గ్యాంగ్‌’ సభ్యుడైన వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌ ఈ కాల్పులు జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘కార్ స్ట్రీట్ మినీ’ షోరూమ్‌ యజమానిని రూ.5 కోట్లు డిమాండ్ చేశాడని, ఈ క్రమంలో 20 రౌండ్లు కాల్పులు జరిపాడని సమాచారం. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్