టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ఈ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 4 గ. విడుదల చేయనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.