మహిళ న్యాయం ద్వారా మహిళలకు ఏటా రూ. లక్ష ఇస్తామని
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తుక్కుగూడ సభలో మేన
ిఫెస్టో విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఏటా రూ. ల
క్ష నేరుగా బ్యాంకులో వేస్తామన్నారు. ఇక దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ. లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదన్నారు. విద్యావంతులైన యువకులకు నెలకు రూ.8,500లతో సంవత్సరం పాటు శిక్షణ ఇస్తామన్నారు. జాతీయ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలు ఉన్నాయన్నారు.