ఏపీ రాజకీయాలపై నటుడు నరేష్ సంచలన ట్విట్

202490చూసినవారు
ఏపీ రాజకీయాలపై నటుడు నరేష్ సంచలన ట్విట్
ఏపీ రాజకీయాలపై సినీ నటుడు నరేష్ సంచలన ట్విట్ చేశాడు. మంగళవారం ట్విట్టర్ వేదికగా.. ‘ఏపీలో అధికార మార్పిడికి ముందు పెద్ద రక్తపాతం జరిగే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను.’ అని పోస్టు పెట్టాడు. ఈ ట్విట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఇప్పటికే వైసీపీని టీడీపీ ఇదే తరహాలో విమర్శిస్తోంది. 2019 ఎన్నికల్లో వివేకా హత్య, 2024లో గీతాంజలి మర్డర్ అని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.

సంబంధిత పోస్ట్