మార్కెట్‌లోకి మరో లగ్జరీ కారు ‘స్పెక్టర్-ఈవీ’..

80చూసినవారు
మార్కెట్‌లోకి మరో లగ్జరీ కారు ‘స్పెక్టర్-ఈవీ’..
ప్రముఖ బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. భారత్ మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘స్పెక్ట్రర్’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.7.50 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇప్పటివరకు లాంఛ్ చేసిన ఈవీ కార్లలో ఇదే అత్యధిక ధర. 102kWh బ్యాటరీ పవర్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530KM ప్రయాణించగలదు. 4.5 సెకన్లలోనే 100KM వేగాన్ని అందుకుంటుంది. 195kW ఛార్జర్‌తో 34 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్