100% స్ట్రైక్ రేట్ సాధించిన మరో పార్టీ

74చూసినవారు
100% స్ట్రైక్ రేట్ సాధించిన మరో పార్టీ
సార్వత్రిక ఎన్నికల పోరులో నిలిచిన రెండు ప్రాంతీయ పార్టీలు 100% స్ట్రైక్ రేట్ సాధించి సత్తా చాటాయి. ఏపీలో 21 అసెంబ్లీ, 2MP స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపిన జనసేన అన్నింట్లో గెలిచింది. అలాగే NDA కూటమి సీట్ల పంపకాల్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి కేటాయించిన 5 MP స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కృషితో అన్నిచోట్లా భారీ విజయాన్ని సాధించింది. దీంతో అందరిచూపు పవన్, చిరాగ్ పాశ్వాన్‌ వైపు మళ్లింది.

సంబంధిత పోస్ట్