మహేశ్ బాబు-శ్రీలీల జంటగా నటించిన 'గుంటూరు కారం' మూవీలోని 'కుర్చీమడత పెట్టి' సాంగ్ తాజాగా మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది. యూట్యూబ్లో 300 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాదు కొన్ని రోజుల క్రితం టెక్సాస్ టయోటా సెంటర్లో నిర్వహించిన ఎన్బీఏ గేమ్ ఈవెంట్లో కూడా కుర్చీ మడతపెట్టి పాటకు చిన్నారులు డ్యాన్స్ చేసి ఔరా అనిపించారు.