ఢిల్లీ మెట్రో గోడలపై మోదీ వ్యతిరేక రాతలు

66చూసినవారు
ఢిల్లీ మెట్రో గోడలపై మోదీ వ్యతిరేక రాతలు
దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ మద్దతు దారులు రెచ్చిపోయారు. ఢిల్లీలోని మెట్రో స్టేషన్ల దగ్గర ఖలిస్థాన్‌కు మద్దతుగా మరోసారి నినాదాలు రాశారు. కరోల్ బాగ్, ఝండేవాలన్ మెట్రో స్టేషన్ల కింద ఖలిస్థానీ అనుకూలంగా, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకుని దేశవ్యతిరేక నినాదాలను తొలగించారు అధికారులు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్