తిరుమల శ్రీవారి దర్శనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డికి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖరాశారు. ప్రతివారం సోమవారం నుంచి గురువారం వరకు ఏదైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం కోసం 2 లేఖలు, ప్రత్యేక దర్శనం కోసం 2 లేఖలుతిరుమల శ్రీవారి దర్శనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తున్నట్లు సీఎం స్వీకరించబోతున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.